Posted on 2026-08-17 13:42:50
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం మాజీ వైస్ ఎంపీపీ కొడెం సీత కుమారి సోదరుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు (రేషన్ డీలర్) గలిగే లక్ష్మయ్య (చంటి) ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు,ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకూరి నాగేశ్వరరావు, మూడు చిట్టిబాబు, తాళ్లూరి రామారావు పురస్తపురవు రామకృష్ణ, ఇల్లంగి తిరుపతి, రామిశెట్టి వంశీ, మార్కాపురి నరసింహారావు, బూడిపూడి ప్రభాకర్, బూడిపూడి ప్రతాప్, వీరస్వామి మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు
Posted On 2026-08-17 14:30:12
Readmore >
పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..
Posted On 2026-08-17 14:29:19
Readmore >
రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-17 14:28:19
Readmore >
కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం
Posted On 2026-08-17 14:27:28
Readmore >
ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Posted On 2026-08-17 13:45:49
Readmore >
గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-08-17 13:42:50
Readmore >
రాజ్భవన్లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >