Posted on 2023-10-13 09:50:19
డైలీ భారత్ ,తాడేపల్లిగూడెం: ఎర్నాకులం జంక్షన్ టు హటాయి వెళుతున్న దర్తి అబ్బా ఎక్స్ప్రెస్ లో పురుడు పోసుకున్న మహిళ. 3టైర్ A/C లో B13 లో రశ్మిత (23) కోయంబత్తూర్ నుండి బాలంగిరి ప్రయాణం చేస్తున్న క్రమంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో పురుడు పోసుకున్న మహిళ. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. భర్త సుశాంత్ తో రశ్మిత పురిటి కోసం పుట్టింటికి వెళుతూ రైలులోనే పురుడు పోసుకున్న సంఘటన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. వెంటనే చైన్ లాగి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన భర్త మరియు టి సి. అప్రమత్తమైన రైల్వే అధికారులు 108కు సమాచారం అందించడంతో పైలట్ నీలిపాల దినేష్, ఈ ఎన్ టి అనూష రైల్వే స్టేషన్ కి చేరుకొని రస్మితకు ప్రథమ చికిత్స చేసి తదనంతరం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు ఏరియా ఆసుపత్రి అవసరమైన అన్ని చికిత్సలు అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సుశాంత్ తెలియజేశారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >