Posted on 2023-10-11 19:40:16
ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు సద్వినియోగంపై మాత్రమే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి
జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటూ క్షేత్ర స్థాయిలో
తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు యొక్క ప్రాధాన్యత ను తెలిపేలా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు.అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని DPRO కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథులతో DPRO సమావేశం అయ్యారు.
అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 31 వ తేదీలోగా
ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సౌకర్యార్థం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్న కనీస మౌలిక సదుపాయాలు,
EVM లను ఉపయోగిస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధానం, ఓటు హక్కు సద్వినియోగం
పై ప్రచారం కార్యక్రమాలు చేపట్టాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం సూచించారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >