Posted on 2026-07-19 18:58:46
డైలీ భారత్, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలంలోని రామవరం శివారు పరిధిలో ఉచ్చులు, బోనులతో అడవి పందిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అటవీ శాఖ/పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి వేట సామాగ్రితో పాటు, వారు ఘటనా స్థలానికి ఉపయోగించిన 3 మోటార్ బైక్లను అధికారులు స్వాధీనం చేసుకుని వీరి బారి నుంచి ఒక అడవి పందిని సురక్షితంగా రక్షించారు. నేరస్థులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని, తదుపరి రిమాండ్ నిమిత్తం వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
భట్టి పర్యటనలో PHC డిమాండ్... సేవాల్ సేన నేతల ముందస్తు అరెస్ట్
Posted On 2026-07-19 14:30:29
Readmore >
సౌకర్యాలు లేక అల్లాడుతున్న పాలడుగు పల్లె దవాఖానా... నూతన భవనం కావాలని డిమాండ్
Posted On 2026-07-19 14:24:33
Readmore >
కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం
Posted On 2026-07-19 08:03:14
Readmore >
ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
Posted On 2026-07-19 05:13:05
Readmore >