Posted on 2026-06-21 17:40:16
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని కోదండరామాపురం గ్రామానికి చెందిన బానోత్ భద్రు గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వినోద, భూక్యా ధర్మ నాయక్, బానోత్ నరేష్, బానోత్ నగేష్, కడియాల సుధాకర్, షేక్ చాంద్ పాషా, షేక్ యాకుబ్ పాషా, రాచబంటి వీరభద్ర, భూక్య లాలు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >