Posted on 2026-06-21 14:10:16
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని కోదండరామాపురం గ్రామానికి చెందిన బానోత్ భద్రు గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వినోద, భూక్యా ధర్మ నాయక్, బానోత్ నరేష్, బానోత్ నగేష్, కడియాల సుధాకర్, షేక్ చాంద్ పాషా, షేక్ యాకుబ్ పాషా, రాచబంటి వీరభద్ర, భూక్య లాలు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >