Posted on 2026-06-19 14:22:08
భక్తులకు,ప్రజలకు ఇబ్బందిగా మారిన మద్యం( వైన్స్ )షాప్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేటలో పాత సెంటర్ లో ఉన్నటువంటి ఎంతో పవిత్రమైన నాగేంద్ర స్వామి దేవాలయం పక్కనే వైన్స్ మద్యం షాప్ ఏర్పాటు చేశారు,దాని వలన భక్తులకు మరియు ప్రజలకు చాలా ఇబ్బంది గా ఉన్నది,ఇప్పటికే పలుమార్లు అధికారులకు వైన్స్ షాప్ తొలగించాలని వినతి పత్రం ఇచ్చినా స్పందలేదు...దమ్మపేటకి నూతనగా వచ్చిన సెక్రటరీ మరో సారి వినతి పత్రం ఇవ్వడం జరిగినది,ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు,భక్తులకు ఇబ్బందిగా ఉన్న మద్యం షాప్ ని తొలగించాలని,లేని యడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరహార దీక్ష కి కూర్చోవాల్సి వస్తున్నంది అని హెచ్చరించడం జరిగినది,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్,కారం రత్నకుమారి,తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >