Posted on 2026-08-26 11:21:46
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ జిల్లా కమిటీల పనితీరుపై జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జి మద్దిశెట్టి సామేలు*జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్చార్జిలు, మీడియా సెల్, యూత్ వింగ్ నాయకులతో సమావేశమై చర్చించారు. జిల్లా టీమ్కు వచ్చే సోమవారం సత్తుపల్లి పార్టీ కార్యాలయానికి రావాలని మద్దిశెట్టి సామేలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుట్టపర్తి హరిబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఈదుల రవి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పలగాని శ్రీనివాస్ గౌడ్, గరిడేపల్లి రవి, వివిధ మండలాల అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >