Posted on 2026-06-18 14:51:32
డైలీ భారత్, కామారెడ్డి : ఎం.పి.పి.ఎస్. సరంపల్లి పాఠశాలలో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త మరియు పాత విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఇటీవల మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించారు.అనంతరం యూకేజీ మరియు 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అలాగే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్.ఎం. సాయిరెడ్డి , హెచ్.ఎం. అనిల్ గారు,సొసైటీ డైరెక్టర్ బక్కనగారి రాజు, AAPC చైర్మన్ ఆకుల సుజాత రాజయ్య ,పాల్వంచ దేవేందర్ , కొత్తూరి పెద్ద సాయిలు, స్వామి రాజ్, ముల్క శ్రీనివాస్ ఉపాధ్యాయులు, AAPC సభ్యులు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు యమున బాయి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >