| Daily భారత్
Logo




విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

News

Posted on 2026-06-05 21:41:53

Share: Share


విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

విద్యాశాఖ అధికారులు  ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేయడంలో విఫలం కావడంతో పాటు తప్పు జరిగిందని చూపించిన పట్టించుకోని   ఎంఈఓ , డి ఈ ఓ అధికారులు

డైలీ భారత్, కామారెడ్డి : అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో నారాయణ ప్రైవేట్ పాఠశాల తో పాటు పలు పాఠశాలలో అక్రమంగా స్కూల్ యూనిఫామ్ మరియు పుస్తకాలు అమ్ముతూ వ్యాపారం చేస్తున్న అలగే పాఠశాలలో హై స్కూల్ పర్మిషన్స్ లేకపోయిన తరగతి గదులు నడుపుతున్న కనీసం డిఇఓ గారు ఎంఈఓ గారు చర్యలు తీసుకొని పక్షంలో ఆ  కార్పొరేట్ ,ప్రైవేటు పాఠశాలలకు ప్రిన్సిపలగా వ్యవరిస్తున్నారు ఈ రోజు కామారెడ్డి ఎంఈఓ గారు నారాయణ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ యూనిఫార్మ్స్ ఉన్నాయని నిర్ధారించి అలాగే ఆ పాఠశాలకు 9 మరియు 10వ తరగతిలకు అనుమతులు లేకపోయినా అడ్మిషన్స్ చేస్తున్నారని నిర్ధారించి కూడా పాఠశాల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అక్కడినుండి వెళ్లిపోవడమే  కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకు   ఒక ప్రిన్సిపల్ లాగా వ్యావరిస్తున్నారు అనేది నిదర్శనం. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గతంలో  డీఈఓ గారికి ఎంఈఓ గారికి వినతి పత్రాలు ఇచ్చిన ఎవరు కూడా స్పందించకపోవడం కామారెడ్డి ప్రజలు అవమానకరంగా భావిస్తున్నాం. మరి ఇప్పటికైనా స్పందిస్తారా లేక పేద విద్యార్థుల కుటుంబాల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తారా చూడాలి ప్రభుత్వ అధికారుల పనితీరు ఇలాగే గాఢ నిద్రలో కొనసాగితే రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు బంధు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.


Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >