| Daily భారత్
Logo




గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ?

News

Posted on 2026-05-22 19:25:48

Share: Share


గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ?

ఎటువంటి పరిమిషన్లు ఇవ్వలేదు అంటున్న, జిపిఓ, సెక్రెటరీ. 

గ్రామంలో కరువైన అధికారుల పర్యవేక్షణ.

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం,తల్లాడ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ నందు ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి మాఫియా మారుమోగుతుంది, వివరాలు కెళ్తే గ్రామానికి చెందిన బడా బాబు ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి, తన పొలం పక్కన  ఉన్న ఏరు మట్టిని ఒకొక ట్రిప్పు 200 నుంచి 300 రూపాయలకు గ్రామంలోని అమ్మకం జరుపుతున్నాడు. ఇదేమిటని విలేకరుల ప్రశ్నించగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది రాసుకోండి అంటూ విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్టి విషయంపై విలేకరులు బడా బాబును పర్మిషన్ ఉన్నదా తీసుకున్నారా లేదా అని వివరణ కోరగా విలేకరులపై దురుసుగా ప్రవర్తించడం జరిగినది, ఈ మాఫియా విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ బడా బాబు పై చర్యలు తీసుకోవలసినదిగా గ్రామ ప్రజలు వాపోతున్నారు.

మట్టి మాఫియా పై జిపిఓను గ్రామ సెక్రెటరీ వివరణ కోరగా మాకు సంబంధించి ఎవరు కూడా మా యొద్ద పర్మిషన్ తీసుకోలేదు అని వివరణ ఇచ్చారు, అసలు గ్రామంలో ఏం జరుగుతున్నది  అనే విషయం కూడా గ్రామ సెక్రెటరీ తెలియటం లేదు. ఇప్పటికైనా మండల అధికారులు ఈ విషయంపై స్పందించి గ్రామాలపై దృష్టి సాధించవలసినదిగా మండల ప్రజలు వాపోతున్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కోళ్ల ఫారమ్ దగ్ధం..

Posted On 2026-05-22 20:06:53

Readmore >
Image 1

గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-22 19:31:49

Readmore >
Image 1

లారీ ఇంజిన్ లో మంటలు..8 కొత్త కార్లు దగ్ధం..

Posted On 2026-05-22 19:30:45

Readmore >
Image 1

గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ?

Posted On 2026-05-22 19:25:48

Readmore >
Image 1

అంతర్‌రాష్ట్ర దొంగలపై రైల్వే స్టేషన్లలో 24 గంటల పోలీసుల నిఘా

Posted On 2026-05-22 19:22:23

Readmore >
Image 1

ఉద్రిక్తత మధ్య కల్వకుంట్ల కవిత, కార్యకర్తల అరెస్ట్

Posted On 2026-05-22 16:04:06

Readmore >
Image 1

జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై పోలీసుల కొరడా

Posted On 2026-05-22 15:56:34

Readmore >
Image 1

ఏసీబీ వలలో విద్యుత్‌ ఏడీఈ

Posted On 2026-05-22 15:36:44

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

Posted On 2026-05-22 11:43:30

Readmore >
Image 1

రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!

Posted On 2026-05-21 23:23:22

Readmore >