Posted on 2026-05-17 09:49:10
సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ తెప్పించిన ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్,బీజేపీ నాయకులు తంబళ్ల రవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లీ గ్రామము డబల్ బెడ్ రూమ్ kcr కాలిని లో గత వారం రోజుల నుంచి పంచాయతీ నీరు రాక ఇబ్బంది పడుతున్న కాలిని ప్రజలు,విషయం తెలుసుకున్న ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్ సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేపించడం జరిగినది,బీజేపీ నాయకులు తంబళ్ల రవి గారితో కలిసి కాలిని వాసులకు రాత్రి 10 గంటల సమయంలో గత కొన్ని రోజులుగా అవసరాలకి,త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు నీరు అందించడం జరిగినది,వారం రోజుల నుంచి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్న కూడా ఏ అధికారి పట్టించుకున్నది లేదు,సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప కాలనీవాసులు దాహం తీర్చడంలో అధికారులుకు చలనం లేదని,ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కాలిని ప్రజలకు నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని లేని యడల బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు.
త్రాగు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న మందలపల్లిలో kcr కాలిని ప్రజలు
Posted On 2026-05-17 09:49:10
Readmore >
పోలీసు బదిలీల్లో పారదర్శకతకు పెద్దపీట... కౌన్సిలింగ్ ద్వారా 09 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్లు
Posted On 2026-05-16 19:00:04
Readmore >
మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సభ్యులకు రివార్డులను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
Posted On 2026-05-16 18:55:34
Readmore >
సైబర్ నేరస్టూడిని అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
Posted On 2026-05-16 14:12:12
Readmore >
మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు
Posted On 2026-05-16 13:46:16
Readmore >
ఇంధన సంక్షోభం వేళ మోదీ ప్రభుత్వ మాస్టర్స్ట్రోక్; దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచనున్న భారత్
Posted On 2026-05-16 13:44:18
Readmore >