Posted on 2026-05-11 07:19:35
డైలీ భారత్, తక్కెళ్లపాడు: గుంటూరు, పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఆదివారం రాత్రి ఫోన్ ఇవ్వలేదనే కారణంతో బంధువుపై తల్వార్ తో దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది.
నంబూరు గ్రామానికి చెందిన డ్రైవర్ షేక్.బాషా, తన స్కూటీ, చరవాణిని సమీప బంధువైన షేక్.గౌస్ వద్ద తాకట్టు పెట్టారు. నగదు చెల్లించినా ఫోన్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వారం రోజులుగా వివాదం నడుస్తోంది. ఆదివారం రాత్రి సెల్ఫోన్పై వాగ్వాదం జరిగినప్పుడు, గౌస్ రెచ్చగొట్టడంతో బాషా సమీపంలోని ఇంట్లోకి వెళ్లి తల్వార్ తీసుకొని దాడి చేశాడు.
గౌస్ చేయి అడ్డుపెట్టడంతో అరచేయి రెండుగా చీలింది.
తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన గౌస్ ను బాషా తన స్కూటీపై గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి పరారయ్యాడు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >