Posted on 2026-05-11 11:03:32
డైలీ భారత్, హైదరాబాద్: ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. భారీగా బంగారం కొనడం వల్ల భారత్ చెల్లించాల్సిన దిగుమతి ఖర్చులు పెరిగి, విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతాయి. బంగారం దిగుమతులను తగ్గించుకుంటే భారత రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు.
విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు
Posted On 2026-05-11 07:23:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా
Posted On 2026-05-11 07:21:04
Readmore >
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”
Posted On 2026-05-11 07:20:06
Readmore >