Posted on 2026-05-04 20:24:36
డైలీ భారత్, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్లోని పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సంచలనం నమోదైంది.
కోల్కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్నా దేబ్నాథ్ తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న పానిహాటిలో రత్నా దేబ్నాథ్ ఆధిక్యంలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పరోక్షంగా ప్రజల మద్దతు కోరిన ఆమెకు, ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నట్లు ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >