Posted on 2026-05-04 15:31:43
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పదవ తరగతి ఫలితాలలో దమ్మపేట మండలంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నాగుపల్లి గ్రామానికి చెందిన మేక మన్విత D/.మేక శ్రీనివాసరావు నీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సంపాదించినందుకు గాను అభినందించడం జరిగినది,భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు పొందాలని తను తన ఆశీర్వదించడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,గుడా ముత్యాలరావు గారు,దొడ్డ సతీష్ గారు,పూచి ప్రసాద్ గారు,కారం రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >