| Daily భారత్
Logo




పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

News

Posted on 2026-05-04 15:31:43

Share: Share


పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పదవ తరగతి ఫలితాలలో దమ్మపేట మండలంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నాగుపల్లి గ్రామానికి చెందిన మేక మన్విత D/.మేక శ్రీనివాసరావు నీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సంపాదించినందుకు గాను అభినందించడం జరిగినది,భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు పొందాలని తను తన ఆశీర్వదించడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,గుడా ముత్యాలరావు గారు,దొడ్డ సతీష్ గారు,పూచి ప్రసాద్ గారు,కారం రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు.

Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >
Image 1

దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి

Posted On 2026-05-04 15:32:36

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

Posted On 2026-05-04 15:31:43

Readmore >
Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >
Image 1

బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

Posted On 2026-05-04 08:54:09

Readmore >
Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >