Posted on 2026-04-27 15:17:54
మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షురాలి నియామకం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు చేపట్టారు.
ఈ సందర్భంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్చార్జ్ అయినమద్దిశెట్టి సామేలునియామక పత్రాలను అందజేశారు.
నందిగామ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ మహిళ ఇన్చార్జిగా షేక్ సైదాబీ , అలాగే ఎన్టీఆర్ జిల్లా ముస్లిం మైనార్టీ మహిళ అధ్యక్షురాలిగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పఠాన్ మున్ని నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తేనేటి ఇమాన్యుయేలు, షేక్ నాగుల్ బీ, షేక్ మీరా బీ, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >