Posted on 2026-04-27 04:33:32
విశాఖపట్నంలో విషాద ఘటన
డైలీ భారత్, విశాఖపట్నం: నగరంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఎండాడ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమ వ్యవహారంలో మోసపోయి తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం… ఎండాడ రాజీవ్నగర్లో నివాసం ఉంటున్న భాస్కర్రావు కుమార్తె సంధ్య కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇటీవల అతడు మోసం చేయడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >