Posted on 2026-04-26 18:18:14
డైలీ భారత్, కామారెడ్డి: ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ అబ్బును ప్రారంభించి మాట్లాడారు. నూతనంగా కస్టమర్లకు ఒక్క రూపాయికే సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సేవ భావంతో సేవలు చేసి మరింత ముందుకు వెళ్లాలని వ్యాపారులకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఉమా శ్రీనివాస్ వైస్ చైర్మన్ గోదావరి తదితరులు హాజరయ్యారు. నిర్వాహకులు బుస్స శ్రీనివాస్, శ్రీకాంత్ లు ఉన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >