Posted on 2026-04-18 13:42:37
డైలీ భారత్ రాజస్థాన్: 2024లో రాజస్థాన్లో జరిగిన రాష్ట్ర పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్గా నిలిచిన కాజల్ మీనా.గ్రూప్1 స్థాయి ర్యాంక్ కారణంగా.. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా ఉద్యోగం పొందిన కాజల్.ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని.. ఆరు నెలల క్రితమే ఎస్డియం స్థాయి ఉద్యోగంలో చేరిక.అయితే ఓ భూమికి సంబంధించిన డిక్రీ జారీ విషయంలో రూ.60 వేల లంచం డిమాండ్.బాధితుడు ఫిర్యాదు మేరకు.. పక్కా ప్లాన్తో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >