| Daily భారత్
Logo




తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

News

Posted on 2026-04-09 08:00:41

Share: Share


తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి  ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

డైలీ భారత్, చెన్నై: ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాల మేరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమిళనాడు క్యాడర్ ఏపీ కి చెందిన సీనియర్ అధికారి ఎం.సాయికుమార్ ను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఎం.సాయి కుమార్ అదే సాయంత్రం చెన్నై సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఈ మార్పు ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన పరిపాలనా మార్పులలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాయి కుమార్, ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు సాధారణమే అయినప్పటికీ, ప్రధాన కార్యదర్శి స్థాయిలో జరిగిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.


#TamilnaduNews #ChiefSecretary

Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >