Posted on 2026-04-08 03:34:22
డైలీ భారత్, కామారెడ్డి: ప్రముఖ తెలుగు కవి నందిని తెలంగాణ రాష్ట్ర తొలి సాహిత్య అకాడమీ ఛైర్మెన్ నందిని సిధారెడ్డికి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నందుకు RTI రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు.
అనంతరం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ సిధారెడ్డికి పురస్కారం అందజేయడం పురస్కారంలో భాగంగా రూ.లక్షతో పాటు తామ్రపత్రం బహూక రించి సిధారెడ్డి "అనిమేష" కవితా సంకలనానికి ఈ పురస్కారం అందిస్తు న్నట్లు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు . ఇప్పటి వరకు సిదారెడ్డి 20 పుస్తకాలు రచించారు అని దాశరథి అవార్డుతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు అనిమేషలో కరోనా విపత్తు సమయంలో మనిషి అనుభవిం చిన వేదనను కవితాత్మకంగా పొందుపరిచారని, ప్రకృతికి, మనిషికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో కవిత్వం రాశారని ఒక తాత్విక దృక్పథంతో రాసిన ఈ కవిత కరోనా విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి గొప్ప నివాళి వంటిదని, తెలుగు కవిత్వంలో ఇది ఉత్తమ రచనగా నిలుస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మెన్ కొనియాడటం సంతోష కారమైన విషయం అని ఇంకా ఎన్నో రచనలు చేసి ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో RTI రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు, జిల్లా ప్రధాన సలహా దారులు దండుల.లింగమయ్య చందు తదితరులు పాల్గొన్నారు...
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
Posted On 2026-04-08 12:22:59
Readmore >
దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష... ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి
Posted On 2026-04-08 11:52:21
Readmore >