Posted on 2026-04-06 10:25:39
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: పాల్వంచ మండల సర్పంచుల ఫోరం తరపున వివిధ గ్రామాల సర్పంచ్ లు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి పాల్వంచ మండల గ్రామాల అభివృద్ధి కోసం సీసీ రోడ్స్ నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలు మహిళా సంఘ భవనాలు అంగన్వాడి స్కూల్ లకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి మిగిలిన అభివృద్దికి పనులకు నిధులు కేటాయించలని మరియు పాల్వంచ మండలం నూతనంగా ఏర్పాటు అయినందున ఇంటిగ్రేటెడ్ పూర్తీ స్థాయి అధికార కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్వంచ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాశెట్టి నాగరాజు పాల్వంచ సర్పంచ్ కూచాని శేఖర్ ఆరేపల్లి సర్పంచ్ కొయ్యల జ్యోతి భూమయ్య వాడి సర్పంచ్ నర్సారెడ్డి ఇస్సాయిపేట్ సర్పంచ్ లలిత నర్సింలు దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సింగరాయపల్లి సర్పంచ్ లత అంజయ్య పాల్గొనడం జరిగింది
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >
ప్రజల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS – వెంటనే చర్యలకు ఆదేశాలు
Posted On 2026-04-06 10:10:44
Readmore >