Posted on 2026-04-06 12:25:39
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: పాల్వంచ మండల సర్పంచుల ఫోరం తరపున వివిధ గ్రామాల సర్పంచ్ లు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి పాల్వంచ మండల గ్రామాల అభివృద్ధి కోసం సీసీ రోడ్స్ నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలు మహిళా సంఘ భవనాలు అంగన్వాడి స్కూల్ లకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి మిగిలిన అభివృద్దికి పనులకు నిధులు కేటాయించలని మరియు పాల్వంచ మండలం నూతనంగా ఏర్పాటు అయినందున ఇంటిగ్రేటెడ్ పూర్తీ స్థాయి అధికార కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్వంచ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాశెట్టి నాగరాజు పాల్వంచ సర్పంచ్ కూచాని శేఖర్ ఆరేపల్లి సర్పంచ్ కొయ్యల జ్యోతి భూమయ్య వాడి సర్పంచ్ నర్సారెడ్డి ఇస్సాయిపేట్ సర్పంచ్ లలిత నర్సింలు దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సింగరాయపల్లి సర్పంచ్ లత అంజయ్య పాల్గొనడం జరిగింది
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >