| Daily భారత్
Logo




గజ్వేల్ మల్కబావి సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్

News

Posted on 2026-04-04 13:49:21

Share: Share


గజ్వేల్ మల్కబావి సందర్శించిన  కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పురాతన మల్కబావిని సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్ ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్,ఏం డి ఫయుం కల్పకవనం అర్బన్ పార్క్ లో ఉన్న మల్కబావి విశిష్టతను వారికి తెలిపారు, అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అధినేత నకిర్త నగేష్ ఆధ్వర్యంలో పున్న రాజేశ్వర్ ముదిరాజ్ కు శాలువ సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా పున్న రాజేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు, గజ్వేల్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, మల్క బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, అవసరం అని, భావితరాలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసి ఇలాంటి కట్టడాలను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గజ్వేల్ అంటే గజవెల్లువ అనే పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్,రాజేశ్వర్,నజీర్,సూర్యం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

Image 1

ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది : ఎమ్మెల్సీ విజయశాంతి

Posted On 2026-04-04 16:57:11

Readmore >
Image 1

మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Posted On 2026-04-04 15:50:27

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-04 15:46:15

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ చెప్పటిన డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-04 15:16:56

Readmore >
Image 1

స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చండుగొండ ఎస్సై శివరామకృష్ణ

Posted On 2026-04-04 14:53:13

Readmore >
Image 1

గాలికుంట వ్యాధికి టీకాలు విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్

Posted On 2026-04-04 14:09:43

Readmore >
Image 1

గజ్వేల్ మల్కబావి సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్

Posted On 2026-04-04 13:49:21

Readmore >
Image 1

కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడీ... కేసు ఛేదన...నిందితుడు అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-04-04 13:41:07

Readmore >
Image 1

నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

Posted On 2026-04-04 12:45:01

Readmore >
Image 1

కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-04-04 12:42:56

Readmore >