Posted on 2026-04-04 06:39:15
డైలీ భారత్, ధర్మారావుపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు అనే యువకుడు, తన ప్రియురాలు ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో శుక్రవారం మోరంచపల్లి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. ఆమె మాట్లాడితేనే దిగుతానని మొండికేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, గణపురం సీఐ కర్ణాకర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.
రాజన్న సిరిసిల్ల : ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-04-06 08:25:21
Readmore >
టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
Posted On 2026-04-05 16:23:20
Readmore >
ఇక కష్టాలకు చెల్లు.. మీ సేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు
Posted On 2026-04-05 15:52:16
Readmore >
బిజెపి జెండాను ఆవిష్కరించిన బిజెపి పార్టీ నాయకురాలు సముద్రాల గాయత్రి
Posted On 2026-04-05 15:44:16
Readmore >
వేములవాడ భీమేశ్వర స్వామి దర్శించుకున్న టీజీఎన్పీడీసియల్ సీఎండీ వరుణ్ రెడ్డి
Posted On 2026-04-05 13:29:40
Readmore >
సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ : జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్
Posted On 2026-04-05 12:54:56
Readmore >