Posted on 2026-04-03 14:31:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సెల్ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంబేద్కర్ స్క్వేర్, నెక్లెస్ రోటరీ వద్ద ఖైరతాబాద్ జోన్ ACP ఎస్. మోహన్ కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, సిబ్బంది తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డ్రైవ్ ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >