Posted on 2026-03-30 12:30:09
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: RRK స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన స్టేట్ & సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా DSP నాగేంద్ర చారి అభ్యర్థులకు విలువైన సూచనలు అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ జగన్ గౌడ్, ఐకాన్ కోచింగ్ డైరెక్టర్ రమేష్, బాలు గౌడ్, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
హాజరైన సుమారు 200 మందికి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ఉచిత బుక్లెట్ అందించారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలపై స్పష్టమైన అవగాహన కలిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-03-30 16:36:48
Readmore >
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Posted On 2026-03-30 15:58:17
Readmore >
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Posted On 2026-03-30 15:58:17
Readmore >
ఆర్టిజన్ మరియు ఆన్ మ్యాండ్ కార్మికులు సమస్యలు పరిష్కరించండి
Posted On 2026-03-30 14:59:22
Readmore >
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-30 12:51:22
Readmore >
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 36 ఫిర్యాదులు స్వీకరణ : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-30 12:33:26
Readmore >
ఎల్లారెడ్డిపేట దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-30 12:31:46
Readmore >