Posted on 2026-03-30 14:23:36
పెద్దమ్మ తల్లి కొలుపు (జాతర)కు రావాలని ఆహ్వానం
పెద్దమ్మ తల్లి కొలుపు కి నిధులు సమకూర్చాలని వినతి పత్రం...
సానుకూలంగా స్పందించిన పిఓ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో ఆదివాసి నాయకపోడు కులస్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొలిచే పెద్దతల్లి కొలుపును ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీకు వరకు జరుగుతున్నది ఆ క్రమంలో భాగంగా ఐటిడిఏ పిఓ గారిని 11 వ తారీకు సాయంత్రం అడివి నుంచి సరువులు వచ్చే సమయానికి రావాలని గ్రామస్తుల అందరి తరపున ఆహ్వాన పత్రం అందజేయడం జరిగినది అలాగే జాతరకు ఐటీడీఏ తరఫున సహాయం అందించాలని గ్రామస్తులు కోరగా ఐటీడీపీఓ సానుకూలంగా స్పందించడం జరిగినది,ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నాయకపోడు నాయుకులు తంబళ్ల రవి,యాట్ల శివ కమలాపురం గ్రామ పెద్దలు జక్కా రాంబాబు గుజ్జుల చిన్న పాపయ్య ఉత్సవ కమిటీ సభ్యులు గొల్ల వీరభద్రం తదితరులుపాల్గొన్నారు
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >