| Daily భారత్
Logo




హుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం!

News

Posted on 2026-03-23 13:41:43

Share: Share


హుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం!

డైలీ భారత్, హైదరాబాద్: కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది.

భక్తులు సమర్పించిన నగదు మధ్య డూప్లికేట్ నోట్లు బయటపడటం కలకలం రేపింది. 

100, 200, 500 రూపాయల “Childrens Bank” పేరుతో ఉన్న నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేయబడినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు.

దీనిపై ఆలయ అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Image 1

ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం

Posted On 2026-03-28 05:57:35

Readmore >
Image 1

కళాకారులు దేవుని రూపాలు : మంజుల పత్తిపాటి

Posted On 2026-03-28 02:33:17

Readmore >
Image 1

శ్రీరామనవమి సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-27 16:52:33

Readmore >
Image 1

భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం!

Posted On 2026-03-27 13:17:32

Readmore >
Image 1

స్వప్నలోక్ లో ఘనంగా సీతారామ కల్యాణం

Posted On 2026-03-27 13:15:58

Readmore >
Image 1

సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు

Posted On 2026-03-27 11:21:28

Readmore >
Image 1

108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Posted On 2026-03-27 11:18:23

Readmore >
Image 1

శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమము

Posted On 2026-03-27 11:17:20

Readmore >
Image 1

పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు

Posted On 2026-03-27 08:53:44

Readmore >
Image 1

పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

Posted On 2026-03-27 03:18:01

Readmore >