| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా : ప్రజావాణి లో 96 దరఖాస్తులు

News

Posted on 2026-03-23 13:32:06

Share: Share


కామారెడ్డి జిల్లా :  ప్రజావాణి లో 96 దరఖాస్తులు

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.                                      డైలీ భారత్, కామారెడ్డి: కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ సమస్యలపై వచ్చిన ఆయా శాఖలకు సంబంధించిన 96 అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించారు.           

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.        ప్రజావాణి లో  ACLB మధుమోహన్, సీఈఓ చందర్, RDO వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం

Posted On 2026-03-28 05:57:35

Readmore >
Image 1

కళాకారులు దేవుని రూపాలు : మంజుల పత్తిపాటి

Posted On 2026-03-28 02:33:17

Readmore >
Image 1

శ్రీరామనవమి సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-27 16:52:33

Readmore >
Image 1

భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం!

Posted On 2026-03-27 13:17:32

Readmore >
Image 1

స్వప్నలోక్ లో ఘనంగా సీతారామ కల్యాణం

Posted On 2026-03-27 13:15:58

Readmore >
Image 1

సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు

Posted On 2026-03-27 11:21:28

Readmore >
Image 1

108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Posted On 2026-03-27 11:18:23

Readmore >
Image 1

శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమము

Posted On 2026-03-27 11:17:20

Readmore >
Image 1

పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు

Posted On 2026-03-27 08:53:44

Readmore >
Image 1

పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

Posted On 2026-03-27 03:18:01

Readmore >