Posted on 2026-07-05 13:38:44
డైలీ భారత్ డెస్క్: సలకం చెరువులో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.అన్ని శాఖలు నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకుంటామని హైడ్రా చెప్పడంతో హైకోర్టు అసహనం.తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ.ఎస్ఐఆర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామని మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని జీహెచ్ఎంసీ.రెవెన్యూ అధికారులు స్కెచ్ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ.మరో వారం సమయం కావాలని విద్యా శాఖ తెలపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్ట.చివరిగా మరో వారం గడువు ఇస్తున్నామని, ఈలోగా నివేదికలు అందజేయకపోతే తామే తగిన చర్యలకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించిన హైకోర్టు.పేదల ఇండ్లు కూల్చి, ఒవైసీ కాలేజీలను కూల్చడానికి "మానవతదృక్పదం" అన్న హైడ్రా ద్వంద వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా అసహనం వ్యక్తమౌతుంది.
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >