Posted on 2026-03-21 12:50:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ నుండి మణుగూరు కొల్లాపూర్ ట్రైన్ రద్దు అయ్యి ఇప్పటికే సంవత్సరం దాటింది. ఈ ట్రైన్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జిల్లాల ప్రజలకు చాలా అవసరమైన రైలు.
కర్ణాటక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఈ రైలు పునరుద్ధరణ కోసం అధికారులకు లేఖలు రాసి, ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఇది నిజంగా ప్రజల ప్రయోజనం కోసం చేసే మంచి ప్రయత్నం. తెలంగాణలో ఈ ముఖ్యమైన ట్రైన్ గురించి ఇంకా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుండి భువనగిరి, వరంగల్, మహబూబాద్ మార్గంగా వెళ్లి మణుగూరువరకు వెళ్తుంది. ఈ మార్గంలో వేలాది మంది ప్రయాణికులు ఈ సేవ కోసం ఎదురుచూస్తున్నారు.
అందువల్ల సంబంధిత ప్రజాప్రతినిధులు భువనగిరి ఎంపీ ,వరంగల్ ఎంపీ, మహబూబాద్ ఎంపీ విషయాన్ని రైల్వే మినిస్టర్ మరియు రైల్వే బోర్డ్ దృష్టికి తీసుకెళ్లి కొల్లాపూర్ మణుగూరు ట్రైన్ సర్వీస్ ను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నాము.
ఈ రైలు పునఃప్రారంభం అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >