Posted on 2026-03-21 14:41:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతకొంతకాలంగా వివాదాలకు నిలయంగా ఉన్న మొయినాబాద్ లోని మాజీ ఎంఎల్ఏ రోహిత్ ఫామ్ హౌస్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అసైన్డ్ భూమిలో ఈ ఫామ్ హౌస్ను నిర్మించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలోనే ఫామ్ హౌస్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
పాపకొల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన రోకటి రంగారావు
Posted On 2026-03-29 05:45:21
Readmore >
ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
Posted On 2026-03-29 05:43:27
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పుల్లూరి జగదీశ్వరరావు
Posted On 2026-03-29 05:42:29
Readmore >
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >