Posted on 2026-03-17 03:38:44
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు భీమ్లా తండా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50Kg బియ్యం ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బాదావత్ రాంబాబు మాట్లాడుతూ ఆమె మరణం చాలా బాధాకరమని అన్నారు, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోకటి రమేష్, ఉప సర్పంచ్ తోట రామారావు, మాజీ ఎంపీటీసీ బానోతు లక్ష్మ, గ్రామ నాయకులు బాదావత్ లక్ష్మణ్, మాలోత్ నరసింహారావు (స్వామి) కడియాల పుల్లయ్య, బాదావత్ బాబు, వాంకుడోత్ భీమేష్, హరి, శ్రీను, గోపి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Posted On 2026-04-06 17:35:37
Readmore >
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
Posted On 2026-04-06 17:33:04
Readmore >
"గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను ఉపసంహరించుకోబోము." : పశ్చిమ బెంగాల్పై సుప్రీంకోర్టు
Posted On 2026-04-06 16:37:10
Readmore >
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >