Posted on 2026-03-17 09:08:44
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు భీమ్లా తండా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50Kg బియ్యం ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బాదావత్ రాంబాబు మాట్లాడుతూ ఆమె మరణం చాలా బాధాకరమని అన్నారు, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోకటి రమేష్, ఉప సర్పంచ్ తోట రామారావు, మాజీ ఎంపీటీసీ బానోతు లక్ష్మ, గ్రామ నాయకులు బాదావత్ లక్ష్మణ్, మాలోత్ నరసింహారావు (స్వామి) కడియాల పుల్లయ్య, బాదావత్ బాబు, వాంకుడోత్ భీమేష్, హరి, శ్రీను, గోపి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >