Posted on 2026-03-15 14:59:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరు పల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అజయ్ మరియు సేవా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత రక్తదాన శిబిరం & ఉచిత వైద్య శిబిరం ని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, కార్యక్రమం లో భాగంగా 19 వ సారి బ్లడ్ డొనేట్ చేసిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి,సత్తుపల్లి గాయత్రి హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచితంగా పేసెంట్లు ని చూసి ఉచితంగా టాబ్లెట్స్ అందించడం జరిగింది,ఇ కార్యక్రమంలో గాయత్రీ హాస్పిటల్ సిబ్బంది,మేము సైతం ఫౌండేషన్ సభ్యులు,rmp అజయ్, తదితరులు పాల్గొన్నారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >