Posted on 2026-03-11 09:28:55
డైలీ భారత్, చంద్రంపేట: సర్వేజన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న Road saftey championship 2025-26 అనే అంశం మీద రహదారి భద్రత పై అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసిన విధంగా 10/03 2026 మంగళ వారం నాడు సిరిసిల్ల మండల లోని చంద్రంపేటZPHS పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కె. మిరియం కోఆర్డినేటర్ గా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. పద్మ, ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం: రవి (మ్యాథ్స్), మధుసుధన్ (హిందీ), రమ (తెలుగు) బయాలజీ (అంజలి), ఫిజిక్స్ (అనిల్), లత (పేట్), త్రివేణి (ఆర్ట్) కలిసి విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించగా ఉత్సాహంతో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >