Posted on 2026-03-08 19:10:36
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో బీజేపీ నాయకులు పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుని నిరసిస్తూ బీజేపీ అధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు,పశ్చిమ బెంగాల్లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించిన తీరును ఖండించారు,ఆదివాసి సంతాల్ తెగల మహా సమావేశంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్కడి వెళ్లిన మూర్ము కి కనీస గౌరవం ఇవ్వలేదు,ఒక గిరిజన కుటుంబం నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మూర్ము కి తగిన గౌరవ ఇవ్వపోవడంపై,ఒక గిరిజన మహిళ నేతకు జరిగిన ఈ అవమానంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నామనీ,ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని,గిరిజన సాదికారతకు గొడ్డలి పెట్టని,గిరిజన జాతుల సాధికారతను నమ్మే మా మనోభావాలను దెబ్బ తీసినట్లే అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,తాళ్ళ దుర్గయ్యా,దొడ్డా సతీష్,కోర్సా వీరభద్రం,సోయం వెంకట్,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >