Posted on 2026-03-08 19:10:36
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో బీజేపీ నాయకులు పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుని నిరసిస్తూ బీజేపీ అధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు,పశ్చిమ బెంగాల్లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించిన తీరును ఖండించారు,ఆదివాసి సంతాల్ తెగల మహా సమావేశంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్కడి వెళ్లిన మూర్ము కి కనీస గౌరవం ఇవ్వలేదు,ఒక గిరిజన కుటుంబం నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మూర్ము కి తగిన గౌరవ ఇవ్వపోవడంపై,ఒక గిరిజన మహిళ నేతకు జరిగిన ఈ అవమానంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నామనీ,ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని,గిరిజన సాదికారతకు గొడ్డలి పెట్టని,గిరిజన జాతుల సాధికారతను నమ్మే మా మనోభావాలను దెబ్బ తీసినట్లే అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,తాళ్ళ దుర్గయ్యా,దొడ్డా సతీష్,కోర్సా వీరభద్రం,సోయం వెంకట్,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >