| Daily భారత్
Logo




తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

News

Posted on 2026-03-06 07:46:55

Share: Share


తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులో భాగంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన ఈ నియామకాలు తక్షణమే అమలులోకి రానున్నాయి. కొత్త గవర్నర్గా రానున్న శుక్లాకు రాష్ట్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Image 1

భయాలు (Phobias)... చిన్ననాటి భయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా?

Posted On 2026-06-03 19:04:31

Readmore >
Image 1

నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు

Posted On 2026-06-03 18:58:44

Readmore >
Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

Posted On 2026-06-03 18:14:16

Readmore >
Image 1

కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు

Posted On 2026-06-03 16:16:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

Posted On 2026-06-03 16:10:41

Readmore >
Image 1

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.

Posted On 2026-06-03 16:08:42

Readmore >
Image 1

వెంకటసాయి నగర్‌ కాలనీ లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-03 15:46:16

Readmore >
Image 1

మగ్గం మాట్లాడుతోంది..!

Posted On 2026-06-03 14:01:43

Readmore >
Image 1

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలీ...బిజెపి పార్టీ డిమాండ్

Posted On 2026-06-03 13:46:28

Readmore >
Image 1

ఘోర అగ్నిప్రమాదం... విదేశీయులతో సహా పలువురు సజీవదహనం

Posted On 2026-06-03 13:24:53

Readmore >