" /> ." /> ." />
| Daily భారత్
Logo




నిర్మల్ : కారు బావిలో పడి యువకుడి దుర్మరణం

News

Posted on 2026-03-04 08:42:33

Share: Share


నిర్మల్ : కారు బావిలో పడి యువకుడి దుర్మరణం

డైలీ భారత్, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బావిలో పడటంతో శ్రీనివాస్ (38) అనే యువకుడు మృతి చెందాడు. అత్యవసర పనిమీద రంగపేట్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొమ్ముతండా సమీపంలో రహదారి పక్కనే ఉన్న బావిలో కారు దూసుకెళ్లింది. మృతుడు కడం మండలంలోని "మన్ గ్రోమోర్" సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు

Posted On 2026-03-04 11:59:44

Readmore >
Image 1

నిర్మల్ : కారు బావిలో పడి యువకుడి దుర్మరణం

Posted On 2026-03-04 08:42:33

Readmore >
Image 1

సూర్యాపేట పట్టణ మెయిన్ రోడ్డు పై ఆక్రమణ తొలగింపు

Posted On 2026-03-04 08:10:27

Readmore >
Image 1

రెండు స్పా సెంటర్లపై దాడులు... 20 మంది అరెస్ట్

Posted On 2026-03-04 06:46:33

Readmore >
Image 1

ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక

Posted On 2026-03-04 06:20:57

Readmore >
Image 1

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కి పదవి గండం ?

Posted On 2026-03-03 21:33:32

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

Posted On 2026-03-03 21:31:53

Readmore >
Image 1

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

Posted On 2026-03-03 20:48:40

Readmore >
Image 1

తెలంగాణ చరిత్రలో రికార్డు..

Posted On 2026-03-03 20:47:50

Readmore >
Image 1

డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు సమీక్షించబడ్డాయి

Posted On 2026-03-03 20:46:51

Readmore >