Posted on 2026-03-04 08:10:27
డైలీ భారత్, సూర్యాపేట: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అడ్డంకులు సృష్టించవద్దు అని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ప్రజల రద్దీ వాహనాల రద్దీ దృష్ట్యా రహదారులు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగించడం జరిగిందని అన్నారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ఆక్రమణలు తొలగించి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను తొలగించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండటం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. ప్రజలు ఎవరు కూడా రోడ్లను ఆక్రమించి వ్యాపారాల నిర్వహించవద్దని వస్తువులను రోడ్ల మీదికి పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >