Posted on 2026-02-28 09:00:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం గ్రామము వద్ద క్రింద పడిన కుంజ గోవర్ధన్, కుంజా నాగేంద్ర ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి ఎమర్జెన్సీ 108 సమాచారాన్ని అందించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి ఈఎంటీ మెడికల్ టెక్నీషియన్ ఉమాదేవి పైలట్ నరేంద్ర కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడి కాలు తోడ ఏముక విరిగిపోయిన నట్టు గమనించి ఆధునిక వైద్య విధానములో స్పిన్ట్ పెట్టి కత్తి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తారలించారు 108 సిబ్బందిని పలువురు అభినందించారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >