Posted on 2026-02-28 09:00:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం గ్రామము వద్ద క్రింద పడిన కుంజ గోవర్ధన్, కుంజా నాగేంద్ర ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి ఎమర్జెన్సీ 108 సమాచారాన్ని అందించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి ఈఎంటీ మెడికల్ టెక్నీషియన్ ఉమాదేవి పైలట్ నరేంద్ర కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడి కాలు తోడ ఏముక విరిగిపోయిన నట్టు గమనించి ఆధునిక వైద్య విధానములో స్పిన్ట్ పెట్టి కత్తి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తారలించారు 108 సిబ్బందిని పలువురు అభినందించారు
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >