| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

News

Posted on 2026-02-20 14:00:40

Share: Share


ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

డైలీ భారత్, మంథని: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ పనికి రూ.16,500 లంచం తీసుకుంటూ మంథని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Image 1

హైమాస్టర్ లైటింగ్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు

Posted On 2026-02-20 16:29:31

Readmore >
Image 1

ఆర్థిక పునరావస సహాయానికి దివ్యాంగులకు ఇంటర్వ్యూలు

Posted On 2026-02-20 15:58:03

Readmore >
Image 1

షాద్‌నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-02-20 14:22:43

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

Posted On 2026-02-20 14:00:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

Posted On 2026-02-20 13:59:05

Readmore >
Image 1

కూరగాయలు పశువుల సంతను (అంగడి) ప్రారంభించిన సర్పంచ్

Posted On 2026-02-20 13:44:45

Readmore >
Image 1

మంత్రిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్…

Posted On 2026-02-20 13:37:33

Readmore >
Image 1

స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!

Posted On 2026-02-20 08:57:22

Readmore >
Image 1

ఐ ఏ ఎల్ ఆధ్వర్యంలో పురుగుమందుల వాడకంపై అవగాహన సదస్సు

Posted On 2026-02-20 07:31:32

Readmore >
Image 1

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Posted On 2026-02-20 06:09:15

Readmore >