| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

News

Posted on 2026-02-20 13:59:05

Share: Share


ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

డైలీ భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే ఈ సోదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వీరిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Image 1

హైమాస్టర్ లైటింగ్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు

Posted On 2026-02-20 16:29:31

Readmore >
Image 1

ఆర్థిక పునరావస సహాయానికి దివ్యాంగులకు ఇంటర్వ్యూలు

Posted On 2026-02-20 15:58:03

Readmore >
Image 1

షాద్‌నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-02-20 14:22:43

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

Posted On 2026-02-20 14:00:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

Posted On 2026-02-20 13:59:05

Readmore >
Image 1

కూరగాయలు పశువుల సంతను (అంగడి) ప్రారంభించిన సర్పంచ్

Posted On 2026-02-20 13:44:45

Readmore >
Image 1

మంత్రిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్…

Posted On 2026-02-20 13:37:33

Readmore >
Image 1

స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!

Posted On 2026-02-20 08:57:22

Readmore >
Image 1

ఐ ఏ ఎల్ ఆధ్వర్యంలో పురుగుమందుల వాడకంపై అవగాహన సదస్సు

Posted On 2026-02-20 07:31:32

Readmore >
Image 1

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Posted On 2026-02-20 06:09:15

Readmore >