Posted on 2026-02-08 17:17:11
సకాలంలో ఓ నెగటివ్ ప్లేట్ లెట్స్ అందజేత
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళ మనీష కు ఓ నెగటివ్ ప్లేట్ లెట్స్ ను అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి కోసం సకాలంలో రక్తాన్ని అందజేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ తొమ్మిదవ సారి రక్తదానం చేసిన ప్రశాంత్ గౌడ్ ను అభినందించడం జరిగింది. గతంలో గర్భిణీ స్త్రీల కోసం, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని రక్తదానం ప్రాణదానంతో సమానమనీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు.
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >