Posted on 2026-02-07 12:03:45
డైలీ భారత్, కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభగ్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులతో కలిసి కొత్తగూడెం 53వ డివిజన్ మేదరబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార ర్యాలీలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై గులాబీ జెండాలు చేతబట్టి,కండువాలు ధరించి,గులాబీ బెలూన్లతో నినాదాలిస్తూ ముందుకు సాగారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు వెంట పార్టీ అభ్యర్థి ముద్దంగుల మహేష్, నాయకులు బొమ్మిడి రమాకాంత్,మామిళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >