| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు ప్రభుత్వ మాజీ విప్ రేగా, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ సీతామహాలక్ష్మీలతో కలిసి కొత్తగూడెంలో ప్రచారం

News

Posted on 2026-02-07 12:03:45

Share: Share


ఎంపీ వద్దిరాజు ప్రభుత్వ మాజీ విప్ రేగా, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ సీతామహాలక్ష్మీలతో కలిసి కొత్తగూడెంలో ప్రచారం

డైలీ భారత్, కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభగ్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులతో కలిసి కొత్తగూడెం 53వ డివిజన్ మేదరబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార ర్యాలీలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై గులాబీ జెండాలు చేతబట్టి,కండువాలు ధరించి,గులాబీ బెలూన్లతో నినాదాలిస్తూ ముందుకు సాగారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు వెంట పార్టీ అభ్యర్థి ముద్దంగుల మహేష్, నాయకులు బొమ్మిడి రమాకాంత్,మామిళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >