Posted on 2026-02-07 12:02:22
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న షకీర్(51) అనే వ్యక్తి గత కొంత కాలంగా తనకు బైక్ కొనివ్వాలని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధిస్తున్న షకీర్ కొడుకు మొహమ్మద్ హుస్సేన్ నెల రోజుల క్రితం డబ్బులు ఇవ్వడంలేదని తండ్రిపై దాడి చేయగా, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన గ్రామ పెద్దలు ఈ నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని, బయటికి లాక్కొచ్చి కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యి అక్కడికక్కడే మృతిచెందిన షకీర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >