| Daily భారత్
Logo




18 మంది ప్రాణాలు బలిగొన్న బొగ్గు అక్రమ తవ్వకం

News

Posted on 2026-02-06 17:51:11

Share: Share


18 మంది ప్రాణాలు బలిగొన్న బొగ్గు అక్రమ తవ్వకం

బొగ్గు గనుల తవ్వకం ప్రమాదం

డైలీ భారత్ మేఘాలయ: ర్యాట్ హోల్ మైనింగ్.. 18 మంది ప్రాణాలు బలిగొన్న బొగ్గు అక్రమ తవ్వకం మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొంతమంది గనిలో చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్‌లో పేలుడు జరిగిందని తెలిపారు.

మేఘాలయ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ర్యాట్-హోల్ మైనింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

రాట్-హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. ఇందులో డైనమైట్ ఉపయోగించి సన్నని సొరంగాలను ఏర్పరిచి బొగ్గు తవ్వుతారు.

Image 1

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-03-15 04:38:21

Readmore >
Image 1

తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-03-14 22:05:48

Readmore >
Image 1

ఫీజుల కోసం పోరు దీక్ష

Posted On 2026-03-14 21:32:57

Readmore >
Image 1

యువతకు శుభవార్త... కామారెడ్డిలో ఉద్యోగ మేళా...

Posted On 2026-03-14 20:33:11

Readmore >
Image 1

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

Posted On 2026-03-14 20:28:56

Readmore >
Image 1

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం

Posted On 2026-03-14 19:39:44

Readmore >
Image 1

జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు

Posted On 2026-03-14 19:33:15

Readmore >
Image 1

మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.

Posted On 2026-03-14 17:37:18

Readmore >
Image 1

రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Posted On 2026-03-14 14:28:12

Readmore >
Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >