Posted on 2026-02-05 08:04:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంలో సీపీఐ పార్టీ కు చెందిన పలువురు కార్యకర్తలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఎంపీ రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా వేముల పవన్-శైలజ,చాగంటి రవి-సుమలత, లాగిశెట్టి ప్రసాద్,గుడిసె శ్రావణ్-మంజు, రోహిత్ (చంటి),భద్ర తదితరులకు ఎంపీ వద్దిరాజు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >