Posted on 2026-02-03 12:54:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, మాజీ ప్రభుత్వవిఫ్ పినపాక మాజీ శాసనసభ్యులు రేగాకాంతారావు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొత్తగూడెం నియోజకవర్గం వనమా వెంకటేశ్వరరావు వారి ఆశీస్సులు సహకారంతో పాల్వంచ మండల పరిధిలో 38వ డివిజన్ అభ్యర్థిగా బత్తుల మధుచంద్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టీచర్స్ కాలనీ, గట్టాయగూడెం, ఒడ్డుగూడెం, పోటీ చేస్తున్న విద్యావంతుడు బిటీచ్ వరకు విద్యను అభ్యసించి ప్రజల శ్రామికుడు నేనున్నానంటూ ప్రజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆపద వస్తే అండగా ఉంటానంటూ ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు భరోసా కల్పించే ఏకైక వ్యక్తి బత్తుల మధు చందు 38వ డివిజన్ నుండి టీచర్స్ కాలనీ గట్టాయిగూడెం బొడ్డుగూడెం గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అన్నారు పలు గ్రామాల్లో సమస్యలు విద్యుత్, నీటి సమస్యలు, మురికి కాలువలు, పలు సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >