Posted on 2026-02-03 12:30:57
డైలీ భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో టీచర్స్ గా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న పిడి పూర్ణిమ నాగేశ్వరరావు టీచర్స్ (ఆదివాసి)దంపతులు, తెలంగాణ కుంభమేళా మహా మేడారం జాతర లో వారికి దొరికిన మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు 6 లక్షల విలువ గల పోగొట్టుకున్న బాధితురాలకు నిజాయితీగా హోంగార్డు పీర్ల లింగ బాబు, గురుసింగ బాపు సర్పంచ చండ్రుపల్లి, పీర్ల కుమారు , కొండ గొర్ల సంతోష్ ఆధ్వర్యంలో బాధితులకు తిరిగి అందజేసి ఆదివాసీ లా నిజాయితీని మరియు మానవీయ కోణాన్ని చాటిన ఆ దంపతులకు పలువురు శుభాకాంక్షలు
ఆదివాసీలాబ్రాండ్ అని అభినందనలు తెలియజేస్తున్నారు
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >