Posted on 2026-02-03 08:00:57
డైలీ భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో టీచర్స్ గా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న పిడి పూర్ణిమ నాగేశ్వరరావు టీచర్స్ (ఆదివాసి)దంపతులు, తెలంగాణ కుంభమేళా మహా మేడారం జాతర లో వారికి దొరికిన మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు 6 లక్షల విలువ గల పోగొట్టుకున్న బాధితురాలకు నిజాయితీగా హోంగార్డు పీర్ల లింగ బాబు, గురుసింగ బాపు సర్పంచ చండ్రుపల్లి, పీర్ల కుమారు , కొండ గొర్ల సంతోష్ ఆధ్వర్యంలో బాధితులకు తిరిగి అందజేసి ఆదివాసీ లా నిజాయితీని మరియు మానవీయ కోణాన్ని చాటిన ఆ దంపతులకు పలువురు శుభాకాంక్షలు
ఆదివాసీలాబ్రాండ్ అని అభినందనలు తెలియజేస్తున్నారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >