Posted on 2026-02-02 19:49:24
ఉపాధి కల్పనలో బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించలేదు
AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంఉపాధి కల్పనలో యువతను విస్మరించారని కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా విమర్శించారు దేశంలో నిరుద్యోగం పెరిగినప్పటికీ కేంద్ర ఉపాధి కల్పనకు బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించలేదని నిరుద్యోగం, ధరల పెరుగుదల ఆదాయల క్షీణత వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా బడ్జెట్ ను రూపొందించారని విభజన హామీలను పూర్తిగా విస్మరించారని , విద్య రుణాల భారంతో నలుగుతున్న పేద మధ్యతరగతి యువతకు రుణమాఫీ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని , యువతను నిర్లక్ష్యం చేస్తూ దేశ భవిష్యత్తును నిర్మించలేరన్నారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు యువత గల మెత్తని ఉపాధి విద్య హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని , దేశ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా బడ్జెట్ ఉందని విమర్శించారు
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >